పోస్ట్‌లు

మే, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

KEEP YOUR LEGS STRONG

*KEEP YOUR LEGS STRONG regular exercise like walking - A MUST READ ARTICLE* ▪️When we are old, our feet must always remain strong. ▪️When we gain ageing / grow aged, we should not be afraid of our hair turning grey (or) skin sagging (or) wrinkles. ▪️Among the signs of *longevity*, as summarized by the US Magazine "Prevention", strong leg muscles are listed on the top, as the most important and essential one. ▪️If you do not move your legs for two weeks, your leg strength will decrease by 10 years. ▪️A study from the University of Copenhagen in Denmark found that both old and young, during the two weeks of *inactivity*, the legs muscle strength can weakened by a third which is equivalent to 20-30 years of ageing. ▪️As our leg muscles weaken, it will take a long time to recover, even if we do rehabilitation and exercises, later. ▪️Therefore, *regular exercise like walking, is very important*. ▪️The whole body weight/load remains and rest on the legs. ▪️The foot is a kind of *pi...

ఇంటిలో చేసుకొని వాడే అత్యంత సులభమైన కషాయం

చిత్రం
    pc: YouTube Corona prevention and for curing ,  Fever, Cough, Cold, and for Throat pain Easy and home remedy ; కరోనా రాకుండా అలాగే వచ్చిన తగ్గిపోవడానికి బాగా సహాయపడును.అలాగే జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి సమస్యలకు ఇంటిలో చేసుకొని వాడే అత్యంత సులభమైన కషాయం: మంచినీరు    250 మిల్లీ తమలపాకు  1 ఆకు పసుపు కొద్దిగా జిలుకర 1 చెంచా              2 లవంగాలు  2 యాలకలు వెల్లుల్లి   2  పాయలు. దాల్చిని చెక్క   ఒక ముక్క  మిరియాలు  —5 గింజలు అల్లం లేదా శొంటి   1చెంచా  తులసిఆకులు  10  కరివేపాకు ఆకు 10  పై చెప్పిన  వస్తువులను నీటిలో వేసి  250 మిల్లీనుంచి 100మిల్లీ మిగిలే వరకూ మరిగించి ఈ కషాయాన్ని వడపొసి, వేడి వేడిగా ఉన్నప్పుడు టీ త్రాగినట్టు త్రాగాలి, లేదా గోరువెచ్చగా చేసి మెల్లగా గుటకలు వేస్తూ ఈ కషాయం త్రాగాలి. ఇలా చేస్తే పై చెప్పిన దగ్గు , జలుబు, జ్వరం, గొంతునొప్పి అన్నీ కూడా పొవును. కరోనా లాంటి వైరస్ ని రాకుండా కాపాడుతుంది. అలాగే వచ్చినా నియంత...

కోవిడ్-19 పై సందేహాలు- సమాధానాలు

*కోవిడ్-19 పై సందేహాలు- సమాధానాలు* కోవిడ్-19 మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. రెండో విడతలో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా యువతపైనే ఉంటోంది. కుటుంబంలో ఒక్కరికి వైరస్ సోకినా మిగతా కుటుంబ సభ్యులందరికీ సులభంగా వ్యాపిస్తోంది. చాలా మందికి వైరస్ అంటే భయం, ఆందోళను పెరిగిపోతున్నాయి. దీనికితోడు సామాజిక మాధ్యమాలలో వస్తున్న కరోనా సమాచారంతో ప్రజలు తమకు తోచిన విధంగా మందులు వాడుతూ ఇబ్బందిపడుతున్నారు. మరికొందరు అప్పటికప్పుడు రిలీఫ్ అనిపించినా కోలుకున్నతర్వాత మళ్లీ వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ వైరస్ కు సంబంధించిన పూర్తి సమారాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోవిడ్ పై అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండండి.   *1. కోవిడ్ వైరస్ వల్ల ఎక్కువగా ఎవరు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు?* * దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉన్నవారు  * కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న వాళ్లు. * చాలా ఎక్కువ ఒత్తిడికిగురవుతున్న వారు. *2. కోవిడ్ లో కొమార్బిడ్ కండిషన్స్ అంటేఏంటి?*  * డయాబెటిస్, అధిక బరువు  * ఆస్తమా, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల సమస్యలు. * గుండె, కిడ్నీ, లివర్, కిడ్ని ...

కరోనా గురించి కొంత

                1 ప్రశ్న :-.  కరోనా సోకిన వారికి రుచి వాసన ఎందుకు కోల్పోతారు?  జవాబు :-    కరోనా మన శరీరం లో ప్రవేసంచాక అది మన శరీరంలో ఉండే proteins, amino acids వాడుకోని తన సైన్యం పెంచుకుంటుంది. మన శరీరం లో proteins, amino acids.. Glycin తయారీ కి ఉపయెాగ పడతాయు.  Glycin వెన్నెముక నుంచి మెదడుకి సంకేతాలు పారడానికి ఉపయెాగ పడుతుంది.  అంటే కరొన మన శరీరంలో ఉండే Glycin మెుత్తం వాడుకొని సైన్యం పెంచుకుంటుంది.  అందువల్ల కరొన వచ్చిన వ్యక్తికి glycin లేక brain కి సమకేతాలు వెళ్ళక రుచి, వాసన కోల్పోతాడు.  2వ  ప్రశ్న :-. కరోనా వచ్చిన వ్యక్తికి శ్వాస ఎందుకు ఆడదు?  జవాబు:-    శరీరంలో పుార్తగా glycin అయిపోయిన తర్వాత oxygen కూడా తీసుకోలేక చనిపోతున్నాడు.  మనం శరీరంలోకి Glycin తయారీకి అవసరం అయిన protein, amino acids పంపక పోతే కరోనా  చనిపోతుంది. కాని దానితోపాటు మనం కూడా చనిపోతాం.కాబట్టి శరరంలో అవసరం కన్నా ఎక్కువ Glycin తయారు అవ్వడం ద్వారా మన శరీరం కరోనా తో  పోరాడ గలదు. 3వ ప్రశ్న:-.  Glycin ఎ...

సపోటా పండు తింటే ఎన్ని లాభాలో

కరోనా సెకండ్‌ వేవ్‌ ఎంతో మందిని బలి తీసుకుటోంది. పైగా వైరస్‌లో కొత్త వేరియంట్స్ వల్ల చాలా మందిని వివిధ లక్షణాలు వేధిస్తున్నాయి. సాధారణంగా శ్వాస ఆడకపోవడం, కొద్దిగా జ్వరం, దగ్గు, తల నొప్పి, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, రుచి ,వాసన తెలియకపోవడం, నీరసం, అలసట వంటి లక్షణాలు కనబడుతున్నాయి. ఈ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వీలైనంత వరకు ఇంట్లో ఉండడం, మాస్క్‌ ధరించడం, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం వంటి కనీస జాగ్రత్తలు పాటించాలి.  వీటితోపాటు సరైన పోషకాలు శరీరానికి అందేలా డైట్‌ పాటించాలి. అయితే సపోటా అద్భుతమైన రుచిని అందించే ఆరోగ్యకర పండే కాకుండా ఎన్నో పోషకాలను కలిగి ఉంది. మరి సపోటా పండులోని పోషకాలు.. ఆరోగ్య లాభాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం.  కంటి చూపుకు మెరుగుపరుస్తుంది:  సపోటా విటమిన్ ఎ ని అధికంగా కలిగి ఉంటుంది. కొన్ని పరిశోధనల ప్రకారం..విటమిన్ ఎ వృద్ధాప్యంలో కూడా క౦టి చూపును మెరుగుపరుస్తుంది. సపోటాలో విటమిన్‌ ఏ,సీ లు పుష్కలంగా ఉంటాయి. తక్షణ శక్తిని ఇస్తుంది:  సపోటా శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చే గ్లూకోస్‌ని సమృద్ధిగా కలిగి ఉంటుంది. ముఖ్యంగా క్రీడాకారులకు సపోట పండు తినడం వల్...

కరోనా చికిత్సలో తొలి 5 రోజులు గోల్డెన్‌ టైం.

2 వేలతో పోయేదాన్ని రూ. 5 లక్షల దాకా తెచ్చుకోవద్దు! చికిత్సలో తొలి 5 రోజులు గోల్డెన్‌ టైం.. అప్పుడు ట్రీట్‌మెంట్‌కు 2 వేల లోపే ఖర్చు ఆలస్యం చేస్తే రూ.5 లక్షలు వ్యయం చేసినా కష్టమేహైదరాబాద్‌  సిటీ, మే 4 (ఆంధ్రజ్యోతి): మీకు స్వల్ప జ్వరం ఉందా? కాస్త తలనొప్పి, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు కూడా ఉన్నాయా? వీటిలో ఏ ఒక్కటి ఉన్నా ఏమీ కాదులే అని లాపర్వా చేస్తున్నారా? తీరికలేని పని కారణంగా వచ్చాయని, ఎండలతో వచ్చాయని, విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని తేలిగ్గా తీసుకుంటున్నారా? మీకు మీరుగా తీసుకునే ఈ నిర్ణయాలే అటు తరిగి ఇటు తిరిగి చివరికి ప్రాణాలకే ముప్పుగా పరిణమించవచ్చు. అవును.. కరోనా చికత్సలో తొలి ఐదు రోజులు ‘గోల్డెన్‌ టైం’ అని వైద్యులు చెబుతున్నారు ఒంట్లో ఏ కాస్త నలతగా ఉన్నా వైద్యుల దగ్గరకు వెళ్లాలని సూచిస్తున్నారు. చాలా మంది కరోనా లక్షణాలు కనిపించినా ప్రాథమిక దశలో అస్సలు పట్టించుకోవడం లేదు. ఏ చిన్న లక్షణమైనా కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే రూ.500 నుంచి రూ.2 వేల లోపు వైద్య ఖర్చుతో నయం చేసుకోవచ్చు. తొలి ఐదు రోజులు దాటిపోయి వారం రోజులకు ఆస్పత్రికివస్తే అప్పుడు చికిత్సకు రూ. 5 లక్షల నుంచి రూ.1...