గుడ్డుతో గుడ్ కొలెస్ట్రాల్! గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం అందరికీ తెలుసు. కొద్ది సంవత్సరాల క్రితం గుడ్డులో ఉండే కొలస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది కాదనే అపోహ చాలామందిలో ఉండేది. కానీ ఒక పెద్దగుడ్డులో 180 నుండి 186 మిల్లీగ్రాముల కొలస్ట్రాల్ ఉంటుందన్న విషయం చాలా మందికి తెలియదు. కొలస్ట్రాల్ ఉన్న ఆహారాన్ని తీసుకున్నప్పుడు కాలేయం కొలస్ట్రాల్ను తగ్గించడంలో అడ్జెస్ట్మెంట్స్ చేసుకుంటుంది. అంటే రోజుకు మూడుగుడ్లు తిన్నా శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరగదన్నమాట. కాబట్టి, రెగ్యులర్ డైట్లో గుడ్డు చేర్చుకుంటే ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలను పుష్కలంగా పొందవచ్చు. మంచి కొలెస్ట్రాల్ను అందిస్తుంది. ఒక గుడ్డులో విటమిన్ ఎ, ఇ, బి6, బి12, థైమిన్, రిబోఫ్లేవిన్ ఫాల్లాట్, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సెలీనియం, ఇతర న్యూట్రిషియన్స్ అధికంగా ఉన్నాయి. గుడ్డులో ఉండే హై డెన్సిటీ లిపోప్రోటీన్ (హెచ్ డీ ఎల్) శరీరం, బ్రెయిన్కు చాలా అవసరం. హెచ్ డీ ఎల్ శరీరంలో ప్రతి సెల్ స్థిరంగా ఉండటానికి సహాయపడుతుంది. శరీరంలో టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్,కార్టిసోల్ ఉత్పత్తికి సహాయపడు...
పోస్ట్లు
మాంసాహారం పరిమితిలో మాత్రమే తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదం రాదు.
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
*మాంసాహారం పరిమితిలో మాత్రమే తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదం రాదు.* ఈరోజుల్లో నాన్ వెజ్ అంటే ఇష్టం లేని వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ముక్క లేకపోతే ముద్ద దిగని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే అతిగా మాంసాహారం తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఆదివారం వచ్చిందంటే ఇంట్లో మాంసాహారం తప్పనిసరిగా ఉండాల్సిందే. కొంతమందికి వారాలతో సంబంధం లేకుండా ప్రతిరోజు మాంసాహారం ఉండాలి. స్విగ్గిలు, జోమాటోలు వచ్చిన తర్వాత మాంసాహారం వినియోగం మరింత పెరిగింది. అయితే అతిగా మాంసాహారం తింటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మాంసాహారం వల్లే ఎక్కువ మందికి క్యాన్సర్, గుండె జబ్బులు వస్తున్నాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. మాంసాహారం ఎక్కువగా తినే వారి శరీరంలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతుంది. కొలెస్ట్రాల్ పెరిగింది అంటే గుండె జబ్బుకి అతి సమీపంలో ఉన్నారని అర్థం. అలాగే మాంసాహారాన్ని ప్రతిరోజు తీసుకున్నవారు బరువు త్వరగా పెరుగుతారని డాక్టర్లు ఎప్పటినుంచో చెపుతున్న వాస్తవం. అలాంటి వాళ్ళు ఆకుకూరలు ఎక్కు...
మెనోపాస్/ఆండ్రోపాస్
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
ఒక వయసు వచ్చే సరికి స్త్రీ మరియు పురుషులలో హార్మోన్ సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే స్త్రీ లు ఒక 40 లేదా 45 సంవత్సరాలు వచ్చేసరికి వారికి మెనోపాస్(MENOPAUSE) లక్షణాలు కనిపిస్తుంటాయి. స్త్రీ లకు నెలసరి ఆగిపోయే సమయానికి ముందు వచ్చే సమయాన్ని మోనోపాస్ అంటారు. ఇది కొన్ని హార్మోన్స్ అసంతుల్యత వల్ల వస్తుంది. ముఖ్యంగా ఈస్ట్రోజన్ తగ్గిపోవడం వలన మోనోపాస్ సమయంలో కొన్ని ఆసవకార్యాలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే మగవారిలో కూడా ఈ సమస్య ఎదురవుతుంది. మగవారిలో వచ్చే సమస్య ను ఆండ్రోపాస్(ANDROPAUSE) అంటారు. ఆండ్రోపాస్ సమస్య వినని వారు చాలా మందే ఉంటారు. అయితే పురుషులలో ఆండ్రోజెన్ హార్మోన్స్ టెస్టోస్టెరాన్ తగ్గిపోవడాన్ని ఆండ్రోపాస్ అంటారు. మహిళల లో మోనోపాస్ దశ వచ్చిందా అని తెలుసుకోవాలి అంటే వారిలో మోనోపాస్ దశ లో పిరియడ్స్ ఆగిపోతాయి. అలాగే మగవారిలో ఆండ్రోపాస్ దశ వచ్చింది అని తెలియాలి అంటే 13 రకాల లక్షణాలలో ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. ఈ లక్షణాలలో మొదటిది శృం గారం పై ఆసక్తి తగ్గుతుంది. రెండవది పురుషులలో 40 లేదా 45 సంవత్సరాలు వచ్చే సరికి అం గం గట్టిపడటం ఆగిపోతుంది. మూడవ సమస్య వచ్చే సరికి మగవారి వీ*ర్యం...
పీచు పదార్ధం(ఫైబర్)
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువుండాలి. పీచు పదార్థాలు ఎక్కువ తీసుకుంటే నీళ్లు కూడా అధికంగా తాగుతాం. దీని వల్ల శరీరంలోని విషపదార్థాలు శరీరం నుంచి బయటికి వెళ్లిపోతాయి. భోజనానికి, భోజనానికి మధ్యలో అధిక పీచు పదార్థాలను (క్యారెట్, బీట్ రూట్, దోసకాయ, ఇతర పళ్లు) తీసుకుంటే కడుపు నిండుతుంది. వెంటనే ఆకలి వేయదు. దీని వల్ల జంక్ ఫుడ్ ను నివారించినట్లవుతుంది. ప్రతిరోజూ మనం10గ్రాముల పీచు ఆహార పదార్థాల ద్వారా తీసుకోవాలి. ఫైబర్లు ఐదు రకాల ఆహారపదార్థాలలో లభిస్తుంది. అవి: * కాయగూరలు. * గింజ ధాన్యాలు. * నట్స్ మరియు సీడ్స్. * బీన్స్ మరియు లెగూమ్స్. * తాజా,ఎండిన పండ్లు. పదార్థాలలో ఉన్న ఫైబర్ రెండు రకాలు: 1. కరిగే ఫైబర్(పీచు) 2. కరగని ఫైబర్(పీచు) 1.కరిగే పీచు : ఇది బ్లడ్ కొలెస్టెరాల్ ను తగ్గిస్తుంది.దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశము తక్కువ వుతుంది. ఇవి గ్లూకోజ్ రక్తంలో క...
SOUR SPINACH / గోంగూర
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
ఆకు కూరలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలుసు. మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో గోంగూర కూడా ఒకటి. ఈ ఆకు కూర గురించి తెలియని వారుండరు. గోంగూరతో మనం పచ్చడిని, పప్పును, గోంగూర పులిహోరను, గోంగూర మటన్, గోంగూర చికెన్ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. గోంగూర పచ్చడిలో పచ్చి ఉల్లిపాయను వేసుకుని తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. గోంగూరను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందొచ్చు. *_🍃గోంగూర ఆకుల (Sorrel Leaves)తోనే కాకుండా గోంగూర కాయల మీద ఉండే పొట్టుతో కూడా పచ్చడిని తయారు చేస్తారు. గోంగూర ఆకులతోపాటు కాయలు, పువ్వులు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. గోంగూరను పంటగా వేసి వాటి నుంచి నారను తీసి సంచులను తయారు చేస్తుంటారు. మనకు తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర వంటి రెండు రకాల గోంగూరలు లభిస్తాయి. తెల్ల గోంగూర కంటే ఎర్ర గోంగూర రుచిగా ఉంటుంది. గోంగూరతో నిల్వ పచ్చడిని కూడా తయారు చేస్తూ ఉంటారు. గోంగూర ఆకులకు ఆముదాన్ని రాసి వేడి చేసి గడ్డలపై కట్టుగా కట్టడం వల్ల అవి త్వరగా తగ్గిపోతాయి._🍃* *_🍃గోం...
మధుమేహం - జాగ్రత్తలు
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
1) బరువును అదుపులో ఉంచుకోండి ఊబకాయలు అయన మధుమేహ వ్యాధిగ్రస్లు బరవును ఎప్పటి కప్పుడు చూసుకోవాలి. టైపు -2 మధుమేహులలో అధిక బరువు ఉండటం అత్యంత ప్రమాదకరం. బరువు 20 శాతం పెరుగుతున్న కొద్ది మధుమేహ సమస్య రెట్టింపు అవుతున్నట్లుగా భావించాలి. వారు 5 శాతం బరువు తగ్గిన కూడా మధుమేహం అదుపులో ఉన్నట్లే . కఠినమైన ఆహార నియమాలు, క్రమం తప్పని వ్యాయామం , బరువును తగ్గించుకోవటంలో ఆ తగ్గిన బరువును కోనసాగించడంలో తోడ్పడతాయి. 2) చురుకైన జీవన శైలి మధుమేహులు మందగొడిగ ఉంటే అది ఇంక పెరుగుతూ ఉంటుంది . చురుకుగా పని చేయడం వల్ల శరీరం కూడా హార్మోన్ నుతగువిధంగా వినియోగించి, చురుకుదనాన్ని పెంచుకోగలుగుతుంది . రోజు అరగంట వ్యాయామం చేస్తే మధుమేహం వలన సంభవించే ప్రమాదాలను నియంత్రించుకోవచ్చు . వ్యాయామం ద్యారా ఇన్సులిన్ యొక్క పని విధానం మెరుగై కణజాలంలోకి చక్కెర గ్రహించబడుతుంది. 45 సం" ఫై బడిన ప్రతిఒక్కరూ, మధుమేహం వచ్చే అవకాశాలు కలిగిన యువత క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటే మధుమేహం వచ్చే అవకాశాలు తక్కువ అని పరిశోధనలో తెలుపుతున్నాయి. 3) ఎర్ర మాంసం, అవయవమాంసం, హలిమ్ వంటి మాంసపు వంటకాలు నియంత్రించాలి వీటిలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ...
lung cancer symptoms
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
ముఖ భాగంలో లంగ్ కేన్సర్ లక్షణాలు ఇలా ఉంటాయి..! ap7am.com, 31-05-2022 Tue 13:05 చెవి వెనుక భాగంలో నొప్పి కొన్ని సందర్భాల్లో దవడ భాగానికీ విస్తరణ ముఖంపై వాపులు, నొప్పి ఊపిరితిత్తుల చుట్టూ నీరు వెన్ను నొప్పి కనిపిస్తే అప్రమత్తం కావాల్సిందే నిశ్శబ్దంగా ప్రాణాలను కబళించే కేన్సర్ మహమ్మారి ఎన్నో ఏళ్లుగా ఒక సంక్షోభంగా మన మధ్యే కొనసాగుతోంది. ఏటేటా కేన్సర్ కేసులు పెరుగుతుండడం ప్రపంచాన్ని మరింత ఆందోళనకు గురి చేసే అంశం. కేన్సర్లలో నూ లంగ్ కేన్సర్ కు సంబంధించి లక్షణాలు పెద్దగా తెలియవు. ముందుగా గుర్తిస్తేనే ఈ మహమ్మారి ప్రాణాంతకం కాకుండా చూసుకోవచ్చు. కేన్సర్ తొలి నాళ్లలో గుర్తించడం కష్టం. కేన్సర్ కణాలు మరింత పెరిగిపోయి, విస్తరించిన తర్వాతే ప్రభావాలు బయటకు కనిపిస్తుంటాయి. అప్పటికే అది మూడు, లేదంటే నాలుగో దశకు చేరిపోయి ఉంటుంది. దాంతో ప్రాణాంతకంగా మారొచ్చు. అయితే, లంగ్ కేన్సర్ లో కొన్ని లక్షణాలు ముఖ భాగంలో కనిపించొచ్చని నిపుణులు చెబుతున్నారు. అదే పనిగా నొప్పితో బాధపడడం కేన్సర్ లక్షణాల్లో ఒకటి. చెవి వెనుక భాగంలో టెంపోరియల్ రీజియన్ లో నొప్పి వస్తుంటుంది. అక్కడి నుంచి ద...
బొజ్జ రాకుండా ఉండాలంటే..!
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
ముప్ఫయ్యేళ్ల వయస్సు దాటిన తరువాత బొజ్జ రావడం సహజంగా కనిపిస్తుంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే బొజ్జ రాదని వైద్య శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. వీటిలో అతి ముఖ్యమైనది ప్లేటు పరిమాణం. పెద్ద ప్లేటులో అన్నం తిన్నప్పుడు చాలా ఎక్కువగా తింటాం. అలా ఆకుండా, చిన్న ప్లేటులో అన్నం తింటే తక్కువ పరిమాణంలో తింటాం. ఇదేకాకుండా మరికొన్ని జాగ్రత్తలు కూడా ఇక్కడ పొందుపరుస్తున్నాం. - బాగా పొద్దు పోయాకా భోజనం చేయకూడదు. మరీ ఆకలిగా ఉంటే పండ్లు కాని, స్నాక్స్ కాని తినడం మంచిది. - భోజనం చేసిన సమయానికి, నిద్రకు ఉపక్రమించే సమయానికి మధ్య కనీసం మూడు గంటల వ్యవధి ఉండాలి.. - భావోద్వేగాలతో ఉన్నప్పుడు ఆహారం తీసుకోవడాన్ని ఎమోషనల్ ఈటింగ్ అంటారు. దీనికి దూరంగా ఉండాలి. కొంతమంది విచారంలో ఉన్నప్పుడు కాని, సంతోషంగా ఉన్నప్పుడు కాని, కోపంగా ఉన్నప్పుడు కాని ఎప్పుడూ తినే పరిమాణం కంటే ఎక్కువ పరిమాణంలో ఆహారం తీసుకుంటారు. దీనికి దూరంగా ఉండాలి. భావోద్వేగాలకు గురైనప్పుడు ఒక గ్లాసు నీళ్లు తాగడం ఉత్తమం. - నిద్రలేమి లేదా తక్కువగా నిద్రపోవడం వంటి సమస్యల వల్ల కూడా బొజ్జ పెరిగే అవకాశాలున్నాయి. కనుక తగిన స్థాయిలో నిద్రపోవాలి.
ఎక్మో చికిత్స అంటే ?
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం విషమంగా మారింది.ప్రస్తుతం వారికి ఎక్మో మెషీన్ ద్వారా చికిత్స అందిస్తున్నారు.(ఇదే ఎక్మో చికిత్స తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారికి కూడా 2016 లో అందించారు) *ఎక్మో* ( *ECMO* ఈసీఎంఓ) అంటే ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్(Extra Corporeal Membrane Oxygenation). *ఆపదలో ప్రాణ రక్షణ ఎక్మో* *ఎక్మో...* అత్యాధునిక వైద్య విధానం! సుదీర్ఘ అస్వస్థత నుంచి కోలుకుంటున్న దశలో ఉన్నట్టుండి గుండెపోటు ముంచుకురావటం, అత్యవసరంగా ‘ఎక్మో’ యంత్రం మీద ఉంచి కొన్ని గంటల పాటు చికిత్స అందించటంతో దీనిపై అందరికీ ఆసక్తి పెరిగింది. అసలేమిటీ యంత్ర చికిత్స? దీన్ని ఎవరికి చేస్తారు? దీంతో ఎంత క్లిష్టమైన సందర్భాన్నైనా అధిగమించొచ్చా?.. ఇటువంటి ఎన్నో ప్రశ్నలు ప్రజల్లో ఉత్సుకతను రేకెత్తించాయి. ఈ నేపథ్యంలో ఈ అత్యాధునిక చికిత్సా విధానానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసు కుందాం... పదండి... ఎక్మో’ ఇప్పుడు విస్తృతంగా చర్చలోకి వస్తున...
ప్రశాంతమైన వృధ్ధాప్య జీవనం గడిపేందుకు ..
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
1. మీ సొంతఊరిలో, సొంత గడ్డ మీద నివసించండి... స్వతంత్రంగా జీవించడంలో కల ఆనందాన్ని పొందండి.. ✊లేదా మీకు సౌకర్యం అనిపించిన చిన్న ఇంట్లో హాయిగా గడపండి ! 2. మీ బ్యాంకు బేలెన్స్ మరియు స్థిరాస్థులు మీ పేరు మీదనే ఉంచుకోండి.. అతి ప్రేమకు పోయి ఇతరుల పేరు మీద పెట్టాలనే ఆలోచన రానివ్వకండి. ✍ 3. పెద్దవయసులో మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం అని మీ పిల్లలు చేసిన ప్రమాణాల మీద ఎక్కువ ఆశపడకండి.. ఎందుకంటే కాలం గడిచేకొద్దీ వారి ప్రాధాన్యతలు మారవచ్చు... ఒక్కోసారి వాళ్ళు మిమ్మల్ని చూడాలనుకున్నా కూడా, చూడలేని పరిస్థితులు ఎదురవ్వవచ్చు. 🤔 4. మీ శ్రేయస్సు కోరే వారిని మీ స్నేహితులుగా ఉంచుకోండి...🤓 5. ఎవరితోనూ మిమ్మల్ని పోల్చుకోకండి, ఎవరో వచ్చి ఏదో చేస్తారనే ఆశ పెట్టుకోకండి..😞 6. మీ సంతానం యొక్క జీవితాలలో జోక్యం కలుగచేసుకోకండి.. వారిని వారి పధ్ధతులలో జీవించనివ్వండి.. మీరు మీ తరహాలో జీవించండి.🤗 7. మీ వృధ్ధాప్యం వంకతో ఎవరి చేతనైనా సేవ చేయించుకోవాలి అనో , లేదా, నా వయసు కారణం గా ఎదుటివారు నాకు గౌరవం ఇవ్వాలి అనో ఆశించకండి... 👐👐 8. అందరి సలహాలూ వినండి.. కానీ మీ స్వంత ఆలోచన ప్రకారం, మీకు ఏది వ...
డెంగీ_నివారణకు_తీసుకోవాలిసిన_జాగ్రత్తలు
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
* దోమ కాటు ద్వారా డెంగీ వైరస్ మన శరీరంలోకి ప్రవేశించిన 4-6 రోజుల్లో లక్షణాలు ఆరంభమవుతాయి. * హఠాత్తుగా తీవ్రజ్వరం * తీవ్రమైన తలనొప్పి * కళ్ల వెనుక నుంచి నొప్పి *ఒళ్లు-కీళ్ల నొప్పులు* వాంతి వికారం * ఆకలి లేకపోవటం ... ఇవి ఆరంభ లక్షణాలు.. ఈ జ్వరం రెండుమూడు రోజుల్లో తగ్గుతుంది, కానీ ఆ తగ్గుతున్న దశలోనే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ దోమ చాలా స్పెషల్! ఈ దోమలు పగలే కుడతాయి. కుట్టినప్పుడు నొప్పి తెలీదు. మంచి నీటిలోనే ఎక్కువగా పెరుగుతాయి. ఇవి 100 మీటర్లు దాటి ప్రయాణం చెయ్యలేవు. సాధారణంగా శరీరంలో కాళ్లు, పాదాల వంటి కింది భాగాల్లోనే ఎక్కువగా కుడతాయి... ఇలా డెంగీని మోసుకొచ్చే ‘ఈడిస్ ఈజిప్టై’ రకం దోమ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చూడటానికి కూడా ఇది కాస్త పెద్దగా, నల్లటి చారలతో విభిన్నంగా కనబడుతుంది. అందుకే దీన్ని ‘టైగర్ దోమ’ అనీ అంటారు. వీటిని గుర్తుపట్టటం తేలికే. కాబట్టి ఈ దోమలకున్న ప్రత్యేకతలను ఆధారంగా చేసుకుని మనం వీటి బారినపడకుండా చాలా ...
చేతులు తిమ్మిర్లు వస్తున్నాయా.. వీటిని తినండి..
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
pc: samayam telugu.com శరీరం పనితీరు చక్కగా ఉండాలంటే వివిధ రకాల మాక్రో న్యూట్రియెంట్స్, మైక్రో న్యూట్రియెంట్స్ కావాలి. వాటిలో విటమిన్ బీ 12 కూడా ఒకటి. ఇది ఒక వాటర్ సాల్యుబుల్ విటమిన్. ఇది బాడీ చేసే రోజువారీ పనుల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీ శరీరానికి తగినంత బీ 12 లభించకపోతే అది కొన్ని విపరీత పరిణామాలకి దారి తీస్తుంది. అయితే, ఈ విటమిన్ డెఫిషియెన్సీ అంత త్వరగా బయటపడదు. దీన్ని ఎంత త్వరగా గుర్తించగలిగితే అంత మంచిది. లేకపోతే, కాగినిటివ్ డిక్లైన్, నెర్వస్ సిస్టమ్ డ్యామేజ్, ఎనీమియా వంటి సమస్యలు రావచ్చు. భారతీయుల ఆహారపు అలవాట్లు సాధారణంగా ఆరోగ్యకరమైనవే అయినా వివిధ కారణాల వల్ల కొన్ని కామన్ డెఫిషియెన్సీలు కనబడతాయి. విటమిన్ ఏ, విటమిన్ డీ, ఐరన్, అయోడిన్ డెఫిషియెన్సీల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు, ఎక్కువమందికి తెలిసినవి కూడా ఇవి. అంతే ముఖ్యమైనది కానీ పెద్దగా ఎవరూ పట్టించుకోనిది, చాలా మందికి తెలియనిది బీ 12 గురించి. సుమారుగా 74% ఇండియన్లకి విటమిన్ బీ 12 డిఫిషియెన్సీ ఉంది. ఈ విటమిన్ గురించి.. విటమిన్ బీ 12 ఒక వాటర్ సాల్యుబుల్ విటమిన్. కానీ, ఇ...
KEEP YOUR LEGS STRONG
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
*KEEP YOUR LEGS STRONG regular exercise like walking - A MUST READ ARTICLE* ▪️When we are old, our feet must always remain strong. ▪️When we gain ageing / grow aged, we should not be afraid of our hair turning grey (or) skin sagging (or) wrinkles. ▪️Among the signs of *longevity*, as summarized by the US Magazine "Prevention", strong leg muscles are listed on the top, as the most important and essential one. ▪️If you do not move your legs for two weeks, your leg strength will decrease by 10 years. ▪️A study from the University of Copenhagen in Denmark found that both old and young, during the two weeks of *inactivity*, the legs muscle strength can weakened by a third which is equivalent to 20-30 years of ageing. ▪️As our leg muscles weaken, it will take a long time to recover, even if we do rehabilitation and exercises, later. ▪️Therefore, *regular exercise like walking, is very important*. ▪️The whole body weight/load remains and rest on the legs. ▪️The foot is a kind of *pi...
ఇంటిలో చేసుకొని వాడే అత్యంత సులభమైన కషాయం
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
pc: YouTube Corona prevention and for curing , Fever, Cough, Cold, and for Throat pain Easy and home remedy ; కరోనా రాకుండా అలాగే వచ్చిన తగ్గిపోవడానికి బాగా సహాయపడును.అలాగే జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి సమస్యలకు ఇంటిలో చేసుకొని వాడే అత్యంత సులభమైన కషాయం: మంచినీరు 250 మిల్లీ తమలపాకు 1 ఆకు పసుపు కొద్దిగా జిలుకర 1 చెంచా 2 లవంగాలు 2 యాలకలు వెల్లుల్లి 2 పాయలు. దాల్చిని చెక్క ఒక ముక్క మిరియాలు —5 గింజలు అల్లం లేదా శొంటి 1చెంచా తులసిఆకులు 10 కరివేపాకు ఆకు 10 పై చెప్పిన వస్తువులను నీటిలో వేసి 250 మిల్లీనుంచి 100మిల్లీ మిగిలే వరకూ మరిగించి ఈ కషాయాన్ని వడపొసి, వేడి వేడిగా ఉన్నప్పుడు టీ త్రాగినట్టు త్రాగాలి, లేదా గోరువెచ్చగా చేసి మెల్లగా గుటకలు వేస్తూ ఈ కషాయం త్రాగాలి. ఇలా చేస్తే పై చెప్పిన దగ్గు , జలుబు, జ్వరం, గొంతునొప్పి అన్నీ కూడా పొవును. కరోనా లాంటి వైరస్ ని రాకుండా కాపాడుతుంది. అలాగే వచ్చినా నియంత...
కోవిడ్-19 పై సందేహాలు- సమాధానాలు
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
*కోవిడ్-19 పై సందేహాలు- సమాధానాలు* కోవిడ్-19 మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. రెండో విడతలో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా యువతపైనే ఉంటోంది. కుటుంబంలో ఒక్కరికి వైరస్ సోకినా మిగతా కుటుంబ సభ్యులందరికీ సులభంగా వ్యాపిస్తోంది. చాలా మందికి వైరస్ అంటే భయం, ఆందోళను పెరిగిపోతున్నాయి. దీనికితోడు సామాజిక మాధ్యమాలలో వస్తున్న కరోనా సమాచారంతో ప్రజలు తమకు తోచిన విధంగా మందులు వాడుతూ ఇబ్బందిపడుతున్నారు. మరికొందరు అప్పటికప్పుడు రిలీఫ్ అనిపించినా కోలుకున్నతర్వాత మళ్లీ వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ వైరస్ కు సంబంధించిన పూర్తి సమారాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోవిడ్ పై అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండండి. *1. కోవిడ్ వైరస్ వల్ల ఎక్కువగా ఎవరు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు?* * దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉన్నవారు * కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న వాళ్లు. * చాలా ఎక్కువ ఒత్తిడికిగురవుతున్న వారు. *2. కోవిడ్ లో కొమార్బిడ్ కండిషన్స్ అంటేఏంటి?* * డయాబెటిస్, అధిక బరువు * ఆస్తమా, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల సమస్యలు. * గుండె, కిడ్నీ, లివర్, కిడ్ని ...
కరోనా గురించి కొంత
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
1 ప్రశ్న :-. కరోనా సోకిన వారికి రుచి వాసన ఎందుకు కోల్పోతారు? జవాబు :- కరోనా మన శరీరం లో ప్రవేసంచాక అది మన శరీరంలో ఉండే proteins, amino acids వాడుకోని తన సైన్యం పెంచుకుంటుంది. మన శరీరం లో proteins, amino acids.. Glycin తయారీ కి ఉపయెాగ పడతాయు. Glycin వెన్నెముక నుంచి మెదడుకి సంకేతాలు పారడానికి ఉపయెాగ పడుతుంది. అంటే కరొన మన శరీరంలో ఉండే Glycin మెుత్తం వాడుకొని సైన్యం పెంచుకుంటుంది. అందువల్ల కరొన వచ్చిన వ్యక్తికి glycin లేక brain కి సమకేతాలు వెళ్ళక రుచి, వాసన కోల్పోతాడు. 2వ ప్రశ్న :-. కరోనా వచ్చిన వ్యక్తికి శ్వాస ఎందుకు ఆడదు? జవాబు:- శరీరంలో పుార్తగా glycin అయిపోయిన తర్వాత oxygen కూడా తీసుకోలేక చనిపోతున్నాడు. మనం శరీరంలోకి Glycin తయారీకి అవసరం అయిన protein, amino acids పంపక పోతే కరోనా చనిపోతుంది. కాని దానితోపాటు మనం కూడా చనిపోతాం.కాబట్టి శరరంలో అవసరం కన్నా ఎక్కువ Glycin తయారు అవ్వడం ద్వారా మన శరీరం కరోనా తో పోరాడ గలదు. 3వ ప్రశ్న:-. Glycin ఎ...
సపోటా పండు తింటే ఎన్ని లాభాలో
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
కరోనా సెకండ్ వేవ్ ఎంతో మందిని బలి తీసుకుటోంది. పైగా వైరస్లో కొత్త వేరియంట్స్ వల్ల చాలా మందిని వివిధ లక్షణాలు వేధిస్తున్నాయి. సాధారణంగా శ్వాస ఆడకపోవడం, కొద్దిగా జ్వరం, దగ్గు, తల నొప్పి, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, రుచి ,వాసన తెలియకపోవడం, నీరసం, అలసట వంటి లక్షణాలు కనబడుతున్నాయి. ఈ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వీలైనంత వరకు ఇంట్లో ఉండడం, మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం వంటి కనీస జాగ్రత్తలు పాటించాలి. వీటితోపాటు సరైన పోషకాలు శరీరానికి అందేలా డైట్ పాటించాలి. అయితే సపోటా అద్భుతమైన రుచిని అందించే ఆరోగ్యకర పండే కాకుండా ఎన్నో పోషకాలను కలిగి ఉంది. మరి సపోటా పండులోని పోషకాలు.. ఆరోగ్య లాభాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం. కంటి చూపుకు మెరుగుపరుస్తుంది: సపోటా విటమిన్ ఎ ని అధికంగా కలిగి ఉంటుంది. కొన్ని పరిశోధనల ప్రకారం..విటమిన్ ఎ వృద్ధాప్యంలో కూడా క౦టి చూపును మెరుగుపరుస్తుంది. సపోటాలో విటమిన్ ఏ,సీ లు పుష్కలంగా ఉంటాయి. తక్షణ శక్తిని ఇస్తుంది: సపోటా శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చే గ్లూకోస్ని సమృద్ధిగా కలిగి ఉంటుంది. ముఖ్యంగా క్రీడాకారులకు సపోట పండు తినడం వల్...
కరోనా చికిత్సలో తొలి 5 రోజులు గోల్డెన్ టైం.
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
2 వేలతో పోయేదాన్ని రూ. 5 లక్షల దాకా తెచ్చుకోవద్దు! చికిత్సలో తొలి 5 రోజులు గోల్డెన్ టైం.. అప్పుడు ట్రీట్మెంట్కు 2 వేల లోపే ఖర్చు ఆలస్యం చేస్తే రూ.5 లక్షలు వ్యయం చేసినా కష్టమేహైదరాబాద్ సిటీ, మే 4 (ఆంధ్రజ్యోతి): మీకు స్వల్ప జ్వరం ఉందా? కాస్త తలనొప్పి, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు కూడా ఉన్నాయా? వీటిలో ఏ ఒక్కటి ఉన్నా ఏమీ కాదులే అని లాపర్వా చేస్తున్నారా? తీరికలేని పని కారణంగా వచ్చాయని, ఎండలతో వచ్చాయని, విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని తేలిగ్గా తీసుకుంటున్నారా? మీకు మీరుగా తీసుకునే ఈ నిర్ణయాలే అటు తరిగి ఇటు తిరిగి చివరికి ప్రాణాలకే ముప్పుగా పరిణమించవచ్చు. అవును.. కరోనా చికత్సలో తొలి ఐదు రోజులు ‘గోల్డెన్ టైం’ అని వైద్యులు చెబుతున్నారు ఒంట్లో ఏ కాస్త నలతగా ఉన్నా వైద్యుల దగ్గరకు వెళ్లాలని సూచిస్తున్నారు. చాలా మంది కరోనా లక్షణాలు కనిపించినా ప్రాథమిక దశలో అస్సలు పట్టించుకోవడం లేదు. ఏ చిన్న లక్షణమైనా కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే రూ.500 నుంచి రూ.2 వేల లోపు వైద్య ఖర్చుతో నయం చేసుకోవచ్చు. తొలి ఐదు రోజులు దాటిపోయి వారం రోజులకు ఆస్పత్రికివస్తే అప్పుడు చికిత్సకు రూ. 5 లక్షల నుంచి రూ.1...
పల్స్ ఆక్సిమీటర్ కీలకం
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
కరోనా ముప్పును ముందుగానే పసిగట్టేందుకు పల్స్ ఆక్సిమీటర్ కీలకంగా మారింది. ఆస్పత్రుల్లో మాత్రమే కనిపించే పల్స్ ఆక్సిమీటర్లు.. ఇప్పుడు చాలా మంది ఇళ్లలో వెలుగు చూస్తున్నాయి. లక్షణాల్లో తీవ్రమైన జ్వరం, పొడి దగ్గు, ఊపిరి సరిగా అందకపోవడం ముఖ్యమైనవి. ఇలాంటప్పుడు వైరస్ను పసిగట్టాలంటే చేతిలో పల్స్ ఆక్సిమీటర్ ఉండాలి.* *కరోనా వైరస్ సోకి హోంక్వారంటైన్లో ఉంటున్నవారు ఎప్పటికప్పుడు ఆక్సిజన్ స్థాయి తెలుసుకోవడానికి పల్స్ ఆక్సిమీటర్ అత్యవసరమైందని వైద్యులు వెల్లడిస్తున్నారు. కరోనా ముప్పును ముందుగానే గుర్తించేందుకు ఉపయోగపడే పల్స్ ఆక్సిమీటర్కు ప్రస్తుతం డిమాండ్ పెరిగింది.* *కోవిడ్ రోగుల్లో ఊపిరి అందకపోవడం అతిపెద్ద సమస్య. రోగుల్లో రక్తంలోకి చేరే ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. ఇలా వేగంగా ఆక్సిజన్ శాతం తగ్గిపోవడాన్ని ‘హైపోక్సియా’ అంటారు. ఇది బయటకు కనిపించకపోయినా పల్స్ ఆక్సిమీటర్ సాయంతో మాత్రం పసిగట్టొచ్చు. కోవిడ్ కేసుల్లో రెండు రకాలున్నాయి. ఒకటవది సింప్టమాటిక్ కేసు. ఇందులో లక్షణాలు తీవ్రంగా కనిపించి, హాస్పిటల్లో జాయిన్ అయ్యేవాళ్లు, రెండవది అసింప్టమాటిక్ కేసు. అంటే ఒంట్లో వైరస్...
కరోనా రోగులు రుచి వాసన ఎందుకు కోల్పోతారు..?
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
కరోనా రోగులు రుచి వాసన ఎందుకు కోల్పోతారు..? 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ కరోనా మన శరీరంలో ప్రవేశించాక, అది మన శరీరంలో ఉండే Proteins, Amino Acids లను వాడుకొని తన సైన్యం పెంచుకుంటుంది. మన శరీరంలో Proteins, Amino Acids అనేవి, Glycin తయారీకి ఉపయెాగ పడతాయి. Glycin వెన్నెముక నుంచి మెదడుకి సంకేతాలు పారడానికి ఉపయోగ పడుతుంది. అంటే కరోన మన శరీరంలో ఉండే Glycin ని మెుత్తం వాడుకొని తన సైన్యం పెంచుకుంటుంది. అందువల్ల కరోన వచ్చిన వ్యక్తికి Glycin లేక మెదడుకు సంకేతాలు వెళ్ళక, రుచి వాసన కోల్పోతాడు. కరోనా వచ్చిన వ్యక్తికి శ్వాస ఎందుకు ఆడదు..? 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ శరీరంలో పుార్తగా Glycin అయిపోయిన తర్వాత Oxygen ని కూడా తీసుకోలేక చనిపోతున్నాడు. మనం శరీరంలోకి Glycin తయారీకి అవసరం అయిన Proteins, Amino Acids లను పంపక పోతే, కరోనా చనిపోతుంది. కాని, దానితో పాటు మనం కూడా చనిపోతాం. కాబట్టి శరరంలో అవసరం కన్నా ఎక్కువ Glycin తయారు అవ్వడం ద్వారా మన శరీరం కరోనాతో పోరాడ గలదు. అసలు Glycin ఎలా తయారవుతుంది? దానికి మనం ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి? 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ Glycin తయార...